BREAKING NEWS
Loading News...

TOP STORIES

LATEST UPDATES

Jagadgirigutta Crime News: జగద్గిరిగుట్టలో రెచ్చిపోయిన దొంగలు, మోసగాళ్లు అరెస్ట్

రెండు రోజుల్లో ఐదు కేసులు ఛేదించిన పోలీసులు రూ. 9 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, రూ. 10 లక్షల బ్యాటరీల రికవరీ మేడ్చల్ (ప్రభంజనం): జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో...

TELANGANA

గౌరవ సభ ముందు – కౌరవ పర్వం

శాసనసభ ముందు నేడు జరిగింది దుష్యాసన పర్వం నాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు-ప్రజావ్యతిరేక పాలన భారత రాజ్యాంగానికి, స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్...

తీగలకు తగిలిన గణపతి.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

కరెంట్ తీగలకు తగిలి గణపతి తలభాగం పూర్తిగా ధ్వంసం 20 మంది యువకులకు తప్పిన ప్రమాదం.. అప్రమత్తమైన పోలీసులు ఆర్మూర్ (ప్రభంజనం): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శుక్రవారం దేవి ఆలయం వద్ద...

CINEMA NEWS

ANDHRA PRADESH

వివేకా హత్య కేసు విచారణ ఈనెల 31కి వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణకు నిందితుల్లో ఒకరైన వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన...
- Advertisement -spot_img

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

CRIME NEWS

DEVOTIONAL

దీనబంధు కాలనీలో ఘనంగా నల్లపోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం

ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్ పల్లి: ( ప్రభంజనం ) దీనబంధు కాలనీలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక బోనాల పండుగ...

కుంభవృష్టి ఖాయం, ప్రాణనష్టం తప్పదు.. ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక!

లష్కర్ బోనాల్లో కీలకమైన రంగం కార్యక్రమం ఈసారి తీవ్ర ఆగ్రహంతో ఉన్నానన్న ఉజ్జయిని మహంకాళి కుంభవృష్టి, అగ్నిప్రమాదాలు తప్పవని హెచ్చరిక ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయాలని అమ్మవారి ఆదేశం తప్పితే...

నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం

శ్రీ మహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహ స్వామి అవతారం మరింత ప్రత్యేకతను ..  విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. దశావతారాలలో నాల్గొవది నరసింహస్వామి  అవతారం. ప్రహ్లాదుడిని రక్షించడం కోసం .. లోక కల్యాణం...

కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే

ప్రాచీన క్షేత్రాలు అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తాయి. ఎన్నో మహిమలకి నెలవుగా అనిపిస్తాయి. అలాంటి దివ్య క్షేత్రాల్లో 'తిరుక్కణ్ణ పురం' ఒకటిగా కనిపిస్తుంది. 'కణ్వపురం' అనే పేరుతో ఈ క్షేత్రం  దర్శనమిస్తుంది. తిరువారూరు...

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా 'నిచుళాపురి' దర్శనమిస్తుంది. 'తిరుచ్చి' సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ...

వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం

శ్రీకృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ...
- Advertisement -spot_img

political news

ఆ డమ్మీ శాఖ రేవంత్‌కే ఇవ్వండి.. నాకు హోం ఇవ్వండి! రేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి ఎంట్రీ ఖరారేనా? కేబినెట్‌లో చేరితే హోంశాఖే కావాలని విజయశాంతి పట్టు బీఆర్‌ఎస్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకే విజయశాంతికి...
హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ శాసనసభా పక్ష (BRSLP) సమావేశాన్ని నిర్వహించాలని...

world

Health & Fitness

sports

LATEST ARTICLES

World Updates

Most Popular